Type Here to Get Search Results !

300X250

300X250

సింహపురం రతి రహస్యాలు - 1 | Telugu Boothu Kathalu

🔥 Telugu Boothu Kathalu : సింహపురం అనే రాజ్యానికి ఒక రాజు.. అతని పేరు జితేంద్ర వర్మ .. అతనికి ఒక ఏభై ఐదు ఏళ్ళు వుంటాయి.అతని రాజ్యం లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో బ్రతుకుతున్నారు. కాని ఆ రాజుకి మాత్రం సంతోషం లేదు. ఎందుకంటే ఆతనికి ముగ్గురు భార్యలు. అందులో పెద్ద రాణి పేరు విజయ. నలుబది ఐదు ఏళ్లకు కూడా మిస మిస లాడుతూ కండ పుస్టితో చాలా అందం గా వుంటుంది. రెండవ రాణి పేరు వకుళానంద. అందంలో పెద్ద రాణి విజయ తో పోటీ పడుతుంది. మూడవ రాణి పేరు లతా దేవి. ఈమె రంగు నలుపు కానీ ఆమె శరీరాకృతి పెద్ద పెద్ద అంద గత్తెలకి కూడా వుండదు. కళ్ళు మీనాల లాగ, కురులు కారు మేఘం లాగ, జఘనం పెద్ద కుంభాల లాగ, నడుము జఘన భాగాన్ని మోయ లేక చిక్కి నట్టు చిక్కి, పిరుదులు పట్టు దిండ్ల మాదిరి పెద్దవిగా గుండ్రం గా వుంటాయి. ఆమెని చూసిన వారికి రాతి శిల్పం గుర్తు వస్తుంది. పేదింటి పిల్ల అయినా ఆమె అద్భుత మయిన శరీరాకృతి ని చూసి మోహించి కామించి ఆమెని సొంతం చేసుకున్నాడు జితేంద్ర వర్మ. వీరిలో పెద్ద రాణి విజయకి ఒక కుమారుడు. చదువు నిమిత్తం గురు కులం లో వున్నాడు. రెండవ రాణి వకుళా నంద కి ఒక కుమారుడు ఒక కుమార్తె. కుమారుడు తన అన్నతో అదే గురుకులం లో వున్నాడు. కుమార్తె కి మాత్రం వారి కోట లోనే ఒక గురువు వచ్చి విద్య నేర్పి వెళ్ళేవాడు. మూడవ రాణి లతకి ఇంకా పిల్లలు కలగా లేదు.
కుర్రతనం లో కంటికి నచ్చిన వారిని పెళ్లి చేసుకుని ఇప్పుడు వారిని సుఖ పెట్ట లేక బాధ పడుతున్నాడు. అతనికి వున్న అనుమాన మంతా తన భార్యలు ఎక్కడ అడ్డదార్లు తొక్కి తమ కోరికలు తీర్చుకుంటారో అని భయం. అందుకే ఎక్కడెక్కడి నుంచో లేహ్యాలూ, మందులూ తెప్పించుకుని తన మగతనం వంగి పోకుండా చూసుకోవాలని అతని తాపత్రయం. అతనికి ఏ మూలనో తన చిన్న రాణి లతాదేవి మీద అనుమానం. పిల్లలు కలగా లేదు అనే నెపంతో తను ఎవరితో నయినా సంభందం పెట్టుకుంటుందో అని అతని అనుమానం. అందుకే రాత్రుళ్ళు లతా దేవితోనే ఎక్కువ గడిపే వాడు. ఆమె తోనే తన సమయమంతా వెచ్చించే వాడు.
వారు వుండే ఆ కోట ఒక విశాల మయిన ప్రదేశంలో కట్టబడి ఉంది. సుమారు ఐదు ఎకరాల స్థలం లో ఒక అద్భుత మయిన కట్టడం అది. ప్రజలు అందరి తో రాజు జితేంద్ర వర్మ కొలువు దీరే ప్రదేశం ఒక దగ్గర వుంటే దానికి కొంత దూరం లో పెద్ద కొండ రాతి కట్టడం లోపల ఎవరికి తగ్గట్టు వారికి పెద్ద పెద్ద గదులు వసారాలూ.. స్నానాల గదులు తో మూడు భవంతులు వుంటాయి.
వేటికి అవే ప్రత్యేకం గా వుంటాయి. ఎవరి అవసరాలు వారు అదే భవంతిలో తీర్చుకునే లాగ వుంటాయి. దేనికి అదే ప్రత్యేకం గా ఉంది ద్వారాలు కూడా బయటికి వెల్ల దానికి నేరుగా ప్రత్యేకం గా కట్టి వుంటాయి. ఉండడానికి ఒకే స్థలం లో వున్నా కూడా మూడు భవనాలకి ప్రత్యేక మయిన సదుపాయాలూ, వంటలూ, పరిచారికలూ అన్నీ వుంటాయి. జితేంద్ర వర్మ ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళతాడో అతనికే తెలియదు. పగలు అంతా తన రాచ కార్యాల్లో ఊపిరి సలప కుండా వుండే అతను రాత్రి అయితే మాత్రం పీకల దాక ద్రాక్షా పానీయం సేవించి ఏదో ఒక భవనం లో దూరి తన కామ కేళీ విలాపాన్ని సాగించే వాడు. 🔥 Telugu Boothu Kathalu, Telugu Kama Kathalu.
పగలు పూట ముగ్గురు రాణులూ ఏ పని చేసిననూ రాత్రి పూట మాత్రం రాజు గారి కోసం ఎదురు చూసేవారు. అతను ఎప్పుడు ఎవరి దగ్గరికి వస్తాడో ఎవరికీ తెలియదు కాబట్టి ముగ్గురూ తయారు గా వుండే వారు. జితేంద్ర వర్మ ఎవరి దగ్గరికి వెళితే వారికి ఆ రాత్రి చుక్కలు చూపించే వాడు. తన ప్రతాపము మొత్తము ఆమె మీద చూపించి కోరిక తీర్చు కునే వాడు. అతని భార్యల కయితే అతని రాక సంతోషం కలిగించేదే కాగ అతను వచ్చిన తరువాత వారి కోరికలు చెప్పి తీర్చు కునేవారు. బయటికి వాహ్యాళికి వెళ్ళాలన్న, చీర కావాలన్న, నగ కావాలన్న, ఏదయినా వినోదం ఏర్పాటు చెయ్యాలన్న, చివరికి ఆరోగ్యం బాగా లేక పోతే వైద్యుడికి కబురు చెయ్యాలన్న వారు ముందు రోజు రాత్రి మొగుడి కోరిక తీర్చి తమ మనసులో ని మాట చెప్పే వారు. జితేంద్ర వర్మ కి పెళ్ళాలు అంటే వల్ల మాలిన అభిమానం కావడం మూలాన వారు ఏది అడిగినా కాదనలేడు. జితేంద్ర వర్మ తన చిన్న రాణి లతా దేవిని ఎలా గయినా చూలాలు చెయ్యాలనే తాప త్రయంతో తీవ్రంగా శ్రమిస్తూ ఆమె దగ్గరే చాల రోజులుగా కాలం గడుపుతున్నప్పుడు అతనికి ఒక వార్త మానం తీసుకు వచ్చాడు భటుడు. దాని సారంశం ఏమిటంటే తన పెద్ద రాణి కి వంట్లో నలత గా వుండి శరీరం అంతా ఒకటే నొప్పులుగా అనిపిస్తున్నాయి అని.
ఆ వార్త విన్న జితేంద్ర వర్మ ఆస్థాన వైద్యుడికి కబురు పంపి ఆమెని పరిశీలించా మణి ఆజ్ఞాపించాడు. అతని ఆదేశం మేరకు పెద్ద రాణి విజయ ని పరీక్షించిన వైద్యుడు ఆమెకి ఒక మాసం పాటు ప్రత్యేక మయిన తైలంతో శరీర మర్దనం అది కూడా తైలం ఆమె శరీరం లోకి ఇంకేటట్టు చెయ్యడం అవసరమని చెప్పాడు. అతని సలహా విన్న జితేంద్ర వర్మ తన అనుంగు అనుచరుడయిన శూరసేనుడనే వాడిని పిలిపించి ఆ పని చెయ్య మని పురమాయించాడు. రాజాజ్ఞ అందుకున్న శూర సేనుడు వైద్యుల దగ్గరి నుంచి ఆ తైలాన్ని తీసుకుని రాణి వారి మందిరమునకి వెళ్లి రాజు గారి ఆజ్ఞ గురించి చెప్పగా పరదాల మాటు నుండి రాణి విజయ ….
‘ఆ తైలము అక్కడ పెట్టి వెళ్ళు… నేను రాజు గారు చెప్పిన విధంగా చేస్తాను!’ అని చెప్పింది.
‘చిత్తము!’ అన్న శూర సేనుడు ఆ తైలము వున్న సీసాని అక్కడే వున్న ఒక బల్ల మీద పెట్టి నిష్క్రమించాడు.
తదుపరి ఆ తైలము తో తన చెలికత్తెల చేత ఎన్ని రోజులు మర్దనా చేయించు కున్నా ఆమెకి నొప్పులు తగ్గలేదు. అదే విషయము ఆమె వైద్యులకి చెప్పినప్పుడు ఆ వైద్యుడు ఆమెని పరిశీలించి ఇలా అన్నాడు….
‘మహా రాణీ! ఈ తైలము మీ శరీరంలో ఇంక వలె… కానీ ఇప్పటి వరకు తమకు చేసిన మర్దనా వల్ల ఇది ఎక్కడా తమ శరీరం లో కి ఇంకినట్టు అనిపించడం లేదు. కావున తమరు ఆ వైపు ద్రుష్టి పెట్ట వలసిందిగా నా విన్నపము’.
అది ఎలా సాధ్యము!’ అని అడిగింది రాణి విజయ.
‘మీ చెలికత్తెల లో బాగా బలంగా వున్న వారు తమ బలమంతా ఉపయోగించి ఈ తైలము మీ శరీరానికి పట్టించ వలె. అప్పుడు గానీ ఈ తైలము మీ శరీరం లో కి ఇంకదు’ అని చెప్పి వెళ్లి పొయ్యాడు ఆ వైద్యుడు. రాణి విజయ ఇది మొగవారు తప్ప ఆడవారు చెయ్య తగ్గ పని కాదని తలచి తన ఇష్ట సఖి అయిన చెలికత్తె తో రహస్యం గా ఒక ఇద్దరు మగవారిని తను ఎవరో చెప్ప కుండా మొహానికి గుడ్డ కట్టి తన మందిరం లోకి తీసుకు రమ్మని ఆజ్ఞాపించింది. 🔥 Telugu Boothu Kathalu, Telugu Kama Kathalu.
రాణి విజయా దేవి చెప్పినట్టే ఆ రోజు రాత్రి తన తమ్ముల్లయిన అలోకుడు, అభిషేకుడు అనే వారిని ముఖానికి గుడ్డ కట్టి ఆమె అంతః పురానికి తీసుకుని వచ్చింది ఆమె ఇష్ట సఖి. వారిద్దరికీ విషయము చెప్పకనే అక్కడికి తీసుకు వచ్చిన ఆమె వారిద్దరినీ రాని ముందు ప్రవేశ పెట్టింది. వారిద్దరినీ పరిశీలించిన విజయాదేవి ఇద్దరూ బలం గా వుండే సరికి వారిద్దరినీ అలాగే కళ్ళకి గంతలు కట్టుకుని తన వొంటి నిండా తైలం మర్దనా చెయ్యమని ఆజ్ఞాపించింది.
ఇద్దరు యువకులూ మొలకి పంచెని మాత్రమే కట్టుకుని వున్నారు. నడుము దగ్గరినుంచి వారి పైభాగం ఏ అచ్చాదనా లేకుండా ఉంది. వారిద్దరిలో అలోకుడు రెండు సంవత్సరాలు పెద్ద వాడు అభిషేకుడి కంటే. ఇద్దరూ మంచి వయసులో బాగా వ్యాయామం చేసిన వారు కాబట్టి మంచి కండ పుష్టితో కండలు తిరిగి వున్నారు. వారిద్దరికీ ఏమీ అర్ధం కావడం లేదు. తమ అక్కగారు రాజు గారి కొలువులో ఏదో మంచి వుద్యోగం ఇప్పిస్తారని పిలిస్తే ఎగురు కుంటూ వచ్చిన తమ మొహాలకి కళ్ళకి ఏమీ కనిపించ కుండా గుడ్డలు ఎందుకు కట్టారో? ఇప్పుడు తమని తైలం మర్దనా చేయించ మణి ఆజ్ఞాపించింది ఎవరో? అమీ అర్ధం కావడం లేదు. వారు ఆ మీమాంస లో ఉండగానే వారిద్దరినీ ఒక చీకటి గదిలోకి తీసుకుని వెళ్లి వారికి కట్టిన గంతలు తొలగించింది ఒక పరిచారిక. ఆమె తమ సోదరి కాదు. ఆమె తోటి పరిచారిక. తమ కళ్ళకి కట్టిన గంతలు విడతీసిన వెంటనే వారు ఆ చీకటికి అలవాటు పడడానికి కొంత సమయం పట్టింది. ఆ పరిచారికని గట్టిగా కదల కుండా పట్టుకున్న అలోకుడు ఆమెని ఇలా అడిగాడు.
‘చూడండి…మేము మిమ్మల్ని ఏమీ చెయ్యము… కాని మాకు చిన్న విషయం తెలియాలి…’
‘అమ్మో… మీకు ఏమి చెప్పినా కూడా నా శిరస్సులో ప్రాణం వుండదు…’ అంటూ అతన్ని విడిపించు కోవడానికి గింజుకుంటుంది ఆ పరిచారిక.
అయినా ఆమెని వదలక… ‘నువ్వు మాకు ఇప్పుడు చెప్పి తీరాలి’ అన్నాడు అలోకుడు… ఆమె మొహం లో మొహం పెట్టి. అతని ఉగ్ర రూపానికి జడిసిన ఆ పడతి అతనికి విషయం అంతా చెప్పింది. ఆ ఆజ్ఞ ఇచ్చింది రాణి విజయా దేవి అని. ఆమె కి ఈ మధ్య వింత గా శరీరం అంతా సెగలు సెగలుగా వుండి సలుపులు పెడుతూ వుంటే రాచ వైద్యుడు ఇచ్చిన తైలము ఆమె శరీరంలోకి ఇంకే టట్టు మర్దనా చెయ్యగల వారి కోసం కబురు పెట్టగా మహారాణి ఇష్ట సఖి అయిన వారి సోదరి వాళ్ళని ఆ పని కోసం తీసుకు వచ్చిందనీ. విషయం అర్ధం అయిన అలోకుడు ఆమెని వదిలి అదన మాట సంగతి అనుకుని అభిషేకుడి కేసి సాలోచనగా చూసాడు. అప్పుడు అభిషేకుడు అతనితో ‘మరి అన్నయ్యా.. మనకు ఈపని చేస్తే మంచి పైకము ముడుతుంది’ కదా అన్నాడు.
‘అది కాదు అభిషేకుడా!! నేను ఆలోచించేది… మన చేతులు ఆమె నగ్న శరీరము మీద పడి రుద్దు తుంటే మన పురుషాంగాల పరిస్థితి ఏమిటి. అవి వాటి కవే లేచి ఇంత పొడుగు పెరిగి పొయ్యి మనల్ని ఇబ్బంది పెడతాయి కదా’ అన్నాడు అలోకుడు రహస్యంగా అభిషేకుడి చెవిలో… అతను చెవిలో ఎంత రహస్యంగా చెప్పినా ఆ పరిచారిక విననే వినింది.
అందుకే కదా మీకు చెప్పకుండా, కనిపించ కుండా కళ్ళకి గంతలు కట్టేది’ అనింది ఆ పరిచారిక సిగ్గు పడుతూ..
‘అయినా కూడా ఆమె ఎత్తు పల్లాలు, ఆ నున్నటి శరీరం చేతులకి తగిలితే మా మనసు ఊరుకుంటుందా’ అన్నాడు అలోకుడు..
‘నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు… ఇప్పుడే వెళ్లి మా మహారాణికి నీ గురించి చెప్పి నీ పని తేలుస్తాను’
‘అయ్యో.. అలాంటి పని చెయ్యకు… మేము ఎలాంటి అసౌకర్యము కలిగించ కుండా మీ మహారాణి పని పూర్తి చేసి వెళతాము’
‘వూ… బుద్దిగా వుండి రాణి గారు చెప్పిన పని చేసి బహుమతులు తీసుకుని వెళ్ళండి. లేదా మీ ఆయుధాలని లేపి పిచ్చి పిచ్చి పనులు గానీ చేసారంటే మీ పురుషాంగము కత్తిరించి మీ చేతి కిచ్చి పంపిస్తారు..’
‘అలాగే’ అన్నారు అలోకుడు, అభిషేకుడూ ముక్త కంఠంతో.
ఎందుకయినా మంచిదని తమ లంగోటాలు బిగించి కట్టుకున్నారు ఇద్దరూ ఏ విధమయిన కదలిక కనిపించ కుండా. కొంచెం సమయం గడిచిన తరువాత వారికి పిలుపు వచ్చింది. ఇంతకు ముందు వచ్చిన పరిచారికే వచ్చి వాళ్ళిద్దరి కళ్ళకి ఏమీ కనిపించ కుండా గుడ్డ పీలికని కట్టి వారి చేతులని పట్టుకుని తన వెనుక తీసుకు వెళ్ళింది మహా రాణి విజయా దేవి గారి అంతః పురానికి. వారిద్దరికీ ఆ విషయం తెలిసి నప్పటి నుంచీ కొంచెం బెదురుగా ఉంది. ఇద్దరి సరీరాలూ కంచెం వొణుకుతూ వున్నాయి. అలోకుడి కయితే ఇంతకు ముందు ఆమెని ఒకటి రెండు సార్లు నగరం లో విహారానికి వచ్చి నప్పుడు చూసి వుండడం చేత ఆమె శరీరం ఎలా వుంటుందో ఊహించుకో గలుగుతున్నాడు. అందుకే అతనికీ వొత్తిడి గానే ఉంది. 🔥 Telugu Boothu Kathalu, Telugu Kama Kathalu.

300X250

300X250

300X250